తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గుడ్న్యూస్… ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు
ఈ మధ్యే ఏపీలో పరిషత్ ఎన్నికలను నిర్వహించారు. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో పిటిషన్లు
రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి
ఏపీలో పరిషత్ ఎన్నికలకు హైకోర్టు బ్రేకులు వేసింది.. తాజాగా పరిషత్ ఎన్నికలపై స్టే విధించింది హైకోర్టు.. కోడ్ అమల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలను పాటించలేదన్న సూచనలపై హైకోర్టు
వైసీపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఏపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు హోకోర్టు నోటీసులు జారీ చేసింది. గవర్నర్తో తన ఉత్తర ప్రత్యుత్తరాల లీకేజీపై
పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ లో మార్చి 10 వ తేదీన మున్సిపల్