మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా ‘ఆచార్య’ . కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదలకానుంది.
టికెట్ రేట్లు తగ్గించి ఏపీ ప్రభుత్వం ప్రేక్షకులను అవమానించిందని హీరో నాని వ్యాఖ్యానించారు. థియేటర్ కంటే పక్కన ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్స్ ఎక్కువ ఉంటున్నాయని నాని
తెలుగు చలన చిత్ర పరిశ్రమకు గుడ్న్యూస్… ఏపీలో సినిమా టికెట్లను తగ్గిస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు సస్పెండ్ చేసింది.. పాత విధానంలోనే టికెట్ల రేట్లు నిర్ణయించేందుకు వెసులుబాటు