రెమిడెసివర్ కేంద్రం నుంచి సరఫరా అవసరానికి సరిపడా జరగటం లేదన్న రాష్ట్ర ప్రభుత్వం… కేంద్రం చెబుతున్న లెక్కలు, సరఫరాలో తేడాలున్నాయని తెలిపింది. ఆక్సిజన్ సరఫరా కేంద్రం నుంచి
సుప్రీంకోర్టు ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై విచారణ జరిపింది. జస్టిస్ ఎఎం ఖన్విల్కర్, జస్టిస్ దినేశ్ మహేశ్వరిల ధర్మాసనంలో ఈ విచారణ జరిగింది. ఏడాది
ధరణిలో ఆస్తుల నమోదుపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. ధరణిలో ఆస్తుల రిజిస్టేషన్లను నిలిపేయాలని పిటిషన్ వేయగా..గత విచారణలో ధరణిలో ఆస్తులపై నమోదు తాత్కాలికంగా నిలిపేయాలని ఆదేశించింది