ఏపీలో 13 కొత్త జిల్లాలకు రంగం సిద్ధం నేడో రేపో నోటీఫికేషన్..ఉగాది నాటికి ప్రక్రియ పూర్తి.. ఏపీలో 26కు పెరగనున్న మొత్తం జిల్లాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా ‘అఖండ’ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ ను నిర్వహించారు
పార్టీలకతీతంగా అంతా ఒక్కటై రావణ రాజ్యాన్ని అంతం చేద్దామంటూ.. వైఎస్సార్ సీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజు చేసిన ద్రోహాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం
ఏపీలో గత కొద్దిరోజులుగా టాలీవుడ్ ఇండస్ట్రీకి..ఏపీ ప్రభుత్వానికి మధ్య సినిమా టికెట్ల వివాదం కొనసాగుతుంది. టికెట్ ధరలు ప్రభుత్వం తగ్గించడం తో నిర్మాతలు , థియేటర్స్ యాజమాన్యం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం Vs సినీ ప్రముఖులు అన్నట్లుగా ఉంది. సినిమా టికెట్ రేట్స్ తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చిత్ర పరిశ్రమలో అభ్యంతారాలు వ్యక్తం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సినిమా థియేటర్ల ఓనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సీజ్ చేసిన థియేటర్లను మళ్ళీ తిరిగి ప్రారంభించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే నెల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా టిక్కెట్ల అమ్మకం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం పంతం నెగ్గించుకుంది. సినిమా పరిశ్రమను తన గుప్పెట్లోకి తీసుకుంది. సినిమా థియేటర్లలో
ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆన్లైన్ టికెట్స్ ధరల పై మెగస్టార్ చిరంజీవి స్పందించారు. చిత్ర పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్లైన్ టిక్కెట్ల బిల్ ప్రవేశపెట్టడం
మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకుంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమరావతి వ్యాప్తంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికోసం అలుపెరుగని పోరాటం చేసిన రైతులు సాధించిన
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది. ఈ విషయాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్