telugu navyamedia
ఆంధ్ర వార్తలు

మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం..

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకున్నట్లు ప్రకరించింది. ఈ విష‌యాన్ని రాజధాని కేసుల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య ధర్మాసనానికి అడ్వకేట్ జనరల్ కూడా తెలియజేశారు.

* మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకున్న ఏపీ ప్రభుత్వం
* చట్టాన్ని ఉపసంహరించుకున్నట్లు హైకోర్టుకు తెలిపిన ఏపీ అడ్వకేట్‌ జనరల్‌
* కాసేప‌ట్లో వైఎస్ జ‌గ‌న్ అసెంబ్లీలో ప్ర‌క‌ట‌న
*సీఆర్‌డీఏ రద్దు బిల్లులను కేబినెట్‌ రద్దుచేసింది: ఏపీ అడ్వొకేట్ జనరల్
*త్రిసభ్య ధర్మాసనం ముందు వివరాలు నివేదించిన ఏపీ అడ్వొకేట్ జనరల్
* విచారణను మధ్యాహ్నం 2.15 గం.కు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.

Related posts