telugu navyamedia

ap cm

ఏపీ సీఎం పై జేపీ నేత లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
బీజేపీ పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.  బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు.  తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర

తిరుపతి లోక్‌సభ ప్రజలకు సీఎం జగన్‌ లేఖ…

Vasishta Reddy
ఏపీ ముఖ్యమంత్రి, జగన్‌ తిరుపతి ప్రజలకు లేఖ రాసారు. అధికారంలోకి వచ్చినప్పటి  నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు

బెయిల్ పై ఉన్న వ్యక్తి రాష్ట్రానికి సీఎం : బీజేపీ కార్యదర్శి

Vasishta Reddy
తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్న జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని

ఆర్బీకే లక్ష్యం అదే : జగన్

Vasishta Reddy
ఈరోజు ఏపీ సీఎం జగన్ రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే) ఛానెల్‌ ను క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ…

మంచినీటిని ఆదా చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి…

Vasishta Reddy
మంచినీటిని ఆదా చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి, పరిశ్రమలకు డీశాలినేషన్‌ చేసిన నీటిని, శుద్ధిచేసిన నీటిని అందించడంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్

బాలికల చదువు పై జగన్ ప్రత్యేక దృష్టి…

Vasishta Reddy
విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ పై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్ధినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని

హుటాహుటిన ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్…

Vasishta Reddy
తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా  కొన్ని కారణాల వలన రాలేకపోతున్నారు.  దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో 

సీఎం జగన్ ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారు…

Vasishta Reddy
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సీఎం జగన్ పై ఆగరహం వ్యక్తం చేసారు. జగన్… రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శలు చేశారు..

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై కీలక సమీక్ష నిర్వహించిన జగన్…

Vasishta Reddy
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్పిల్‌వే, అప్రోచ్‌ఛానల్, అప్‌స్ట్రీం కాఫర్‌ డ్యాం, ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతిని

ఇవాళ అంతర్వేదికి సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి….

Vasishta Reddy
ఇవాళ ఏపీ సీఎం జగన్‌ అంతర్వేదిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల కల్లా సీఎం జగన్‌ అంతర్వేదికి చేరుకోనున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలను సీఎం

విశాఖలో ఐటీకి ఊతం ఇచ్చే విధంగా జగన్ సర్కార్ నిర్ణయాలు…

Vasishta Reddy
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే జగన్ మాత్రం వారిపైన కాకుండా విశాఖ పై ఫోకస్ పెట్టాడు. విశాఖలో ఐటీకి ఊతం

ఆ భయంతోనే జగన్‌ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారు : లోకేష్‌

Vasishta Reddy
అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై నారా లోకేష్‌ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్‌ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. “పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి