బీజేపీ పార్టీ సీనియర్ నేత కె లక్ష్మణ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలు గుర్తిస్తున్నారని అన్నారు. తిరుపతి ఉప ఎన్నిక రాష్ట్ర
ఏపీ ముఖ్యమంత్రి, జగన్ తిరుపతి ప్రజలకు లేఖ రాసారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు లేఖలో జగన్ వివరించినట్టు చెబుతున్నారు. క్యాంపు
తిరుపతిలో నిర్వహించిన కాపు సంక్షేమశాఖ సమావేశంలో పాల్గొన్న జనతాపార్టీ జాతీయ కార్యదర్శి సునీల్ డియోదర్ మాట్లాడుతూ.. ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్.. బెయిల్ పై తిరుగుతున్నారని
మంచినీటిని ఆదా చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి, పరిశ్రమలకు డీశాలినేషన్ చేసిన నీటిని, శుద్ధిచేసిన నీటిని అందించడంపై క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్
విద్యార్థినులను పోటీ పరీక్షలకు సన్నద్ధం చేసేందుకు శిక్షణ పై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం. విద్యార్ధినులకు పోటీ పరీక్షల కోసం అత్యుత్తమ శిక్షణ అందివ్వాలని
తిరుపతిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన హోంశాఖ మంత్రి అమిత్ షా కొన్ని కారణాల వలన రాలేకపోతున్నారు. దీంతో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావు సీఎం జగన్ పై ఆగరహం వ్యక్తం చేసారు. జగన్… రాష్ట్రంలో ఆటవిక రాజ్యాన్ని నడిపిస్తున్నారంటూ విమర్శలు చేశారు..
పోలవరం ప్రాజెక్టు పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. స్పిల్వే, అప్రోచ్ఛానల్, అప్స్ట్రీం కాఫర్ డ్యాం, ఈసీఆర్ఎఫ్ డ్యాం, గేట్ల అమరిక తదితర కీలక పనుల పురోగతిని
ఇవాళ ఏపీ సీఎం జగన్ అంతర్వేదిలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటల కల్లా సీఎం జగన్ అంతర్వేదికి చేరుకోనున్నారు. అంతర్వేది లక్ష్మీ నరసింహ స్వామి కల్యాణోత్సవాలను సీఎం
అచ్చెన్నాయుడు అరెస్ట్పై నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఓటమి భయంతోనే జగన్ పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. “పంచాయతీ ఎన్నికల సందర్భంగా అచ్చెన్నాయుడి