తమ ప్రభుత్వం మహిళల సాధికారిత కోసం కట్టుబడి ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన
ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో నటుడు మంచు విష్ణు కలిశారు. మా అధ్యక్షుడిగా ఎన్నికైనా తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని కలిశారు మంచు విష్ణు. తాడేపల్లిలోని సీఎం
ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కొత్త జిల్లాలకు నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే కలెక్టర్లు, ఎస్పీలు విధులు
*ఉపాధ్యాయుల ఆందోళనలో వేరే శక్తులు ఉన్నాయి.. *పీఆర్సీ ఫైట్లో మరో ట్విస్ట్.. *వీడియోను రిలీజ్ చేసిన పీఆర్సీ స్టీరింగ్ కమిటీ నేతలు.. * సీఎం జగన్తో జోసెఫ్
*సీఎం జగన్తో చిరంజీతో పాటు ఇండస్ట్రీ ప్రముఖులు భేటి.. *అందరినీ పిలిస్తే ఇండస్ర్టీలోనూ విభేదాలు ఉండవు.. * ఫిల్మ్ ఛాంబర్, ఫ్రొడ్యూసర్ కౌన్సిల్ లేకుండా * సినిమా
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి విపక్షాల తీరుపై మండిపడ్డారు. అన్ని వర్గాలకు మంచి జరుగుతుంటే.. ఎర్ర జెండా వెనక.. పచ్చ జెండా ఉందని జగన్ విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను చినజీయర్ స్వామి ప్రశంసించారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి ఉత్సవాల్లో ఆయన మాట్లాడుతూ..జగన్ నిబద్దతను చూసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఏపీలో అన్ని వర్గాల ప్రజలు
ఏపీ రాష్ట్రంలో ఉగాది నుంచి 26 జిల్లాలు నుండి పాలన కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించారు. ఇప్పుడున్న 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం
గుంటూరు జిల్లాలో మాచర్ల నియోజకవర్గంలోని దుర్గి పోలీస్ స్టేషన్ పరిధిలో తెదేపా వ్యవస్థాపకుడు, నందమూరి తారక రామారావు విగ్రహాన్ని వైఎస్ఆర్ సీపీ నాయకుడి కుమారుడు ధ్వంసం చేయడంపై
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన పుట్టినరోజున సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అక్కాచెల్లెమ్మలకు పుట్టిన రోజు కానుకను ప్రకటించారు. సుదీర్ఘకాలం పడిన కష్టానికి ప్రతిరూపం