*నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. *రాజధానిపై చర్చిస్తామని వైకాపా నేతలు.. *గవర్నర్గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ఏపీ అసెంబ్లీ బడ్జెట్
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీఎల్సీ సమావేశం ముగిసింది. చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావాలని ఈ మేరకు టీడీఎల్పీ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కసరత్తు పూర్తి చేశారా?..ఈ నెలలోనే పునర్వ్యవస్థీకరించదలచుకున్నారా? కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చేలా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. వైఎస్ జగన్ తన కొత్త
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మొదటిసారిగా స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ హాల్లోకి ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు. ఫోన్ల అనుమతిపై నిషేధం విధిస్తున్నామన్నారు. ఈ నెల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడురాజధానులతో అధికార వికేంద్రీకరణ, అమరావతి క్యాపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ బిల్లులను శాసనసభ రద్దుచేసింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికార వికేంద్రీకరణ
ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, టీడీపీ చీఫ్ చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిపై అధికార వైసీపీ నేతలు అనుచితంగా మాట్లాడారని నందమూరి కుటుంబానికి చెందిన పలువురు తీవ్రంగా
తన భార్య గురించి వైసీపీ నేతలు అనచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన పార్టీ ఆఫీస్లో కంటతడి పెట్టుకోవడం తీవ్ర దూమారం
అసెంబ్లీలో వైఎస్ ఆర్ సీపీ నేతలు తీరుకు మనస్తాపం చెందిన తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆయన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని