ఆంధ్రప్రదేశ్ శాసనసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ఐదు రోజుల పాటు సభను నిర్వహించాలని నిర్ణయించారు. ఇవాళ, రేపు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నారు.
*నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. *రాజధానిపై చర్చిస్తామని వైకాపా నేతలు.. *గవర్నర్గా బిశ్వభూషన్ బాధ్యతలు స్వీకరించాక తొలిసారిగా ఉభయ సభలనుద్దేశించి ప్రసంగం ఏపీ అసెంబ్లీ బడ్జెట్