ఒంగోలులో నిర్వహించేది టీడీపీ మహానాడు కాదు, అది వల్ల కాడు అంటూ ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం సంచలన వ్యాఖ్యలు చేశారు. మేనిఫెస్టోను తుంగలో తొక్కింది
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు ఎవ్వరూ హాల్లోకి ఫోన్లు తీసుకురావద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశాలు జారీచేశారు. ఫోన్ల అనుమతిపై నిషేధం విధిస్తున్నామన్నారు. ఈ నెల
టిడిపి ఎంపీ రామ్మోహన్ నాయుడికి తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ కౌంటర్ ఇచ్చారు. వ్యాక్సిన్, కరోనా చికిత్స గురించి ఎంపీ రామ్మోహన్ నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని..వాస్తవాలు
శ్రీకాకుళం జిల్లా రాజాంలో వాలంటీర్లకు సేవ పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తో కలిసి స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. దేశంలోనే వాలంటీర్
స్వగ్రామం తొగరాంలో ఓటు హక్కును వినియోగించుకున్న స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ… భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి అని.. ప్రజలు వారికి నచ్చిన వారికి ఓటు