అసెంబ్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల కామెంట్లకు పై టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన భువనేశ్వరి..
ఆంద్రప్రదేశ్ అసెంబ్లీలో తనపై చేసిన వ్యాఖ్యలకు తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి మొదటిసారిగా స్పందించారు. ఈ వ్యాఖ్యల పై ప్రెస్ నోట్ విడుదల చేసారు
తన భార్య గురించి వైసీపీ నేతలు అనచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయవాడలోని తన పార్టీ ఆఫీస్లో కంటతడి పెట్టుకోవడం తీవ్ర దూమారం