టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్కు మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేసి గెలవాలన్నారు. తెలుగుదేశం పార్టీకి
ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన లు కొనసాగించారు. సభలో చిడతలు వాయించుకుంటూ నానా రచ్చ చేశారు. స్పీకర్ తమ్మినేని వద్దని వారించినా వినిపించకపోవడంతో వాటి లాక్కోవాలని
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. చిడతలు వాయిస్తూ టీడీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడబోతున్న సమయంలో
ఏపీ అసెంబ్లీ నుంచి మరోసారి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు నినాదాలతో ఏపీ అసెంబ్లీ హోరెత్తించారు. జే
ఏపీ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయంలో చర్చ జరుగుతుండగా, కల్తీ సారా, మద్యం ధరలపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. పెద్దగా నినాదాలు, పోడియంను చుట్టుముట్టి
ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం వరుస మరణాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ దద్దరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది.దీంతో
*చంద్రబాబు పాలనలో ఎనీటైమ్ మందు *చంద్రబాబు పాలనలో మద్యం ఏరులై పారించారు.. *చంద్రబాబు పాలనకు ప్రజలు ఛీ కొట్టి ఇంట్లో కూర్చోపెట్టారు. *మద్యం సిండికేట్లతో చంద్రబాబు కుమ్మక్కయ్యారు..