ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళన లు కొనసాగించారు. సభలో చిడతలు వాయించుకుంటూ నానా రచ్చ చేశారు. స్పీకర్ తమ్మినేని వద్దని వారించినా వినిపించకపోవడంతో వాటి లాక్కోవాలని
ఏపీ అసెంబ్లీలో మంగళవారం కూడా గందరగోళం చోటుచేసుకుంది. చిడతలు వాయిస్తూ టీడీపీ నేతలు తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విడదల రజనీ మాట్లాడబోతున్న సమయంలో
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం వరుస మరణాలు అసెంబ్లీని కుదుపేస్తున్నాయి. సభ మొదలైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. వరుస మరణాలపై టీడీపీ సభ్యులు