telugu navyamedia

andhrapradesh

జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం..రాష్ట్ర‌భ‌విష్య‌త్‌పై దిశా నిర్దేశం.

navyamedia
*జనసేన పార్టీ ఆవిర్భావ సభ ప్రారంభం.. *మంగ‌ళ‌గిరి జనసేన పార్టీ ఆవిర్భావ సభ *ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పీచ్‌పై ఉత్కంఠ‌ *జ‌న‌సైనికుల‌తో నిండిపోయిన స‌భా ప్రాంగ‌ణం *రాష్ట్ర‌భ‌విష్య‌త్‌పై దిశా

ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై స‌జ్జ‌ల కీల‌క వ్యాఖ్య‌లు..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. శనివారం తాడేపల్లిలో వైసీపీ ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్న సజ్జల..

ఆళ్లగడ్డలో మ‌రో వివాదం : భూమా నాగిరెడ్డి వర్థంతి వేడుక‌ల్లో ట్విస్ట్

navyamedia
ఆళ్లగడ్డలో మరోసారి భూమా కుటుంబంలో వివాదం నెలకొంది. ఆళ్లగడ్డ నియోజకవర్గం బీజేపీ ఇంచార్జీ భూమా కిషోర్ రెడ్డి తన సొంత స్థలంలో భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి

శివనామస్మరణతో మార్మోగిన విశాఖ ఆర్కే బీచ్‌..

navyamedia
విశాఖ సాగర తీరం జన సాగరంగా మారింది. ఆర్కే బీచ్‌లో భక్త జనం పోటెత్తారు. భక్తులు చేసిన శివ రాత్రి జాగరణ బుధ‌వారం ఉదయం ముగిసింది. దాంతో

కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి కేసులో ఊహించ‌ని ట్విస్ట్..

navyamedia
ఏపిలోని తూర్పుగోదావరి జిల్లాలో కల్తీ కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనలో ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. కల్తీ కల్లు తాగి ఐదుగురు మరిణించడంపై

మైండ్ గేమ్ ఆడుతున్నారు.. పావులు కావొద్దు -పొత్తుల‌పై ప‌వ‌న్ క్లార‌టీ..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో పొత్తులపై జ‌నసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు.. మంగళవారం సాయంత్రం పవన్ కల్యాణ్ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జనసేన పార్టీ కార్యనిర్వాహక

రూ.100 టికెట్ ను రూ.2వేలుకు అమ్మాల‌ని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్?

navyamedia
సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అంటూ ద‌ర్శ‌కుడు వ‌ర్మ‌కు మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్

ఏపీలో క్రిస్మస్‌, సంక్రాంతి సెలవులివే..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పాఠశాలలకు సంబంధించి క్రిస్మస్‌, సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం ప్రకటించింది. ఈనెల 23 నుంచి క్రిస్మస్, జనవరి 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి.

నెల్లూరు మేయర్ గా స్రవంతి..

navyamedia
ప్రజలకు అందుబాటులో ఉండి సహచర కార్పొరేటర్లను సమన్వయంతో విశ్వాసాన్ని పెంపొందించేవిధంగా సేవలు అందిస్తామని నెల్లూరు కార్పొరేషన్ మేయర్ స్రవంతి అన్నారు. నెల్లూరు నగరాన్ని ప్రగతిపథంలో నడిపించేందుకు అధికారయంత్రాంగం

ఆయన గంట కళ్లు మూసుకుంటే కథ వేరేలా ఉంటుంది..

navyamedia
‘‘మాలో ప్రవహించేది సీమ రక్తమే’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు .వైకాపా అరాచకాలపై ఇన్నాళ్లూ ఓపికతో ఉన్నామని.. ఇకపై సహించబోమని సునీత

ఏపీ వ్యవసాయ శాఖ కీలక నిర్ణయం…

Vasishta Reddy
ఏపీ వ్యవసాయ శాఖ కర్ఫ్యూ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. సూచనలతో ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ పనులకు కర్ఫ్యూ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపింది. కోవిడ్

ఏపీలో కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే..?

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 11 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్