వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు పార్టీ అధిష్టానం బిగ్ షాక్ ఇచ్చింది. మాజీ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు అనంత ఉదయ భాస్కర్పై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ
కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ జరుగుతున్న దాడిపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ…జిల్లాల విభజన సందర్భంగా
ఏలూరు జిల్లాలోని ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై యువతి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.దెందలూరు మండలం చల్లచింతలపూడి గ్రామానికి చెందిన
*అనంతబాబు విషయంలో చట్టం తన పని తాను చేస్తుంది.. *ఎమ్మెల్సీసస్పెన్షన్ పై పార్టీ పెద్దలు నిర్ణయం తీసుకుంటుంది.. *పార్టీ పరంగా ఏ నిర్ణయం తీసుకుంటామో తరువాత చూస్తాం..
*దావోస్కు చేరుకున్న ఏపీ సీఎం జగన్ *నేడు డబ్ల్యూఈఎఫ్తో కీలక ఒప్పందం.. పలువురితో సమావేశం *జ్యూరిక్ ఎయిర్పోర్టులో ఘన స్వాగతం పలికిన స్థానిక తెలుగు వారు, అధికారులు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన తొలి అధికారిక విదేశీ పర్యటనపై మీడియాలో అనూహ్య కథనాలు బయటకు వస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక సదస్సులో
పల్నాడు జిల్లా నరసరావుపేటలో విషాదంలో చోటుచేసుకుంది. ఎదిగొచ్చిన కన్న బిడ్డలు దూరంగా ఉండడాన్ని భరించలేని ఓ తల్లి భరించలేకపోయింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. బంగారు నగలన్నింటినీ
*దావోస్ బయలుదేరిన సీఎం జగన్ * రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సీఎం జగన్ పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దావోస్ పర్యటనకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా
తూర్పుగోదావరి జిల్లా బెండపూడి ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులు ప్రతిభకు సీఎం జగన్ ఫిదా అయిపోయారు. తాము కార్పోరేట్ స్కూల్స్కి ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించారు. ఏకంగా