telugu navyamedia
ఆంధ్ర వార్తలు

రేపు ఢిల్లీ వెళ్ళ‌నున్న సీఎం జ‌గ‌న్‌..ప్ర‌ధాని మోదీతో భేటి

*రేపు ఢిల్లీ వెళ్ళ‌నున్న సీఎం జ‌గ‌న్‌
*రేపు సాయంత్రం 4 .30 గంట‌ల‌కు ప్ర‌ధాని మోదీతో సీఎం జ‌గ‌న్ భేటి
*రాష్ర్టానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న సీఎం..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు షెడ్యూల్‌ ఖరారైంది. రేపు సీఎం జగన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు.

గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సీఎం వైఎస్‌ జగన్‌ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం జగన్ చర్చించనున్నారు.

Related posts