telugu navyamedia

Andhra Pradesh

రాష్ర్ట రాజ‌కీయాల్లో కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని రక్షించేందుకు బీజేపీ పోరాటం

navyamedia
*రాష్ట్రాల్లో ఇంకా కుటుంబ పార్టీలు రాజ్యమేలుతున్నాయి *ఏపీలో వైసీపీ, టీడీపీ కుటుంబ పాల‌నే.. *తెలంగాణ‌లో కుటుంబ పాల‌న కొన‌సాగుతుంది.. రాష్ర్ట రాజ‌కీయాల్లో కొన్ని కుటుంబాల నుంచి దేశాన్ని

ఆంధ్రాకి బీజేపీ అవసరం చాలా ఉంది .. జేపీ నడ్డా

navyamedia
ఆంధ్రప్రదేశ్ కు ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ అవసరం బాగా ఉందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడలో బేజీపీ

సీఎం అభ్యర్థిగా పవన్ కల్యాణ్.. జనసేన డిమాండ్ పై న‌డ్డా స్పందిస్తారా?..

navyamedia
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వరుసగా రెండోసారి గెలుపు మాదేనని వైసీపీ ధీమాగా ఉండగా.. 2024లో విజయంపై టీడీపీ

విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా..కాసేపట్లో బహిరంగ సభకు హాజరు

navyamedia
*ఏపీలో నేడు, రేపు  జేపీ నడ్డా ప‌ర్య‌ట‌న *ప‌లు జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్న జాతీయ అధ్య‌క్షుడు నడ్డా *విజయవాడకు చేరుకున్న జేపీ నడ్డా *గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో జేపీ నడ్డా కు ఘ‌న

ఏపీలో టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌..బాలిక‌లే టాప్ .

navyamedia
*ఏపీలో పదో తరగతి ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స *పదో తరగతిలో 4.14 లక్షలమంది విద్యార్థులు ఉత్తీర్ణత *పదో తరగతిలో 67.26 శాతం ఉత్తీర్ణత *పదో

రేపు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను జూన్ 6వ తేదీన(సోమ‌వారం) విడుద‌ల చేయ‌నున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

క‌రోనా మందంటూ మ‌త్తుమందుచ్చి మైనర్ విద్యార్థినిపై స్కూల్ కరస్పాండెంట్ అత్యాచారం..

navyamedia
కాకినాడ జిల్లాలో మరో ఘోరం చోటు చేసుకుంది. హాస్టల్లో వుండి చదువుకుంటున్న ఓ బాలికపై కన్నేసిన స్కూల్ కరస్పాండెంట్ నీచానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా

పొత్తుల‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ..

navyamedia
2024 అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల‌పై సంబంధించి జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. పొత్తుల విష‌యంలో

కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడే -పవన్ సంచ‌ల‌న‌ వ్యాఖ్యలు

navyamedia
కోనసీమ ఘటనలో మంత్రి విశ్వరూప్ కూడా బాధితుడేనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో చిట్‌చాట్

హోం మంత్రి అమిత్ షాతో ముగిసిన ఏపీ సీఎం జగన్ భేటీ

navyamedia
 హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు అమిత్ షాతో సమావేశం కొనసాగింది. చర్చలో పోలవరం

ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల అమ్మకాలపై ఏపీ ప్ర‌భుత్వం కొత్త గైడ్ లైన్స్..

navyamedia
*సినిమా టికెట్లపై 2% కమీషన్‌ *ప్రైవేట్ పోర్టల్స్‌ ద్వారా కొనుగోలు చేసినా తప్పదు *ఇక హాల్‌ దగ్గర నో టికెట్లు ..ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జీవో ఆన్‌లైన్‌లో సినిమా

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ముగిసిన సీఎం జ‌గ‌న్ భేటి

navyamedia
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. 10 నిమిషాలపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన