telugu navyamedia

amaravati

మూడు రాజ‌ధానుల‌పై హైకోర్టు కీలక తీర్పు..

navyamedia
*అమరావ‌తి రాజ‌ధానిగా అభివృద్ధి చేయాలి.. *అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలి *అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని *రాజ‌ధానిపై ఇప్ప‌టివ‌ర‌కు 125 ఫిటిష‌న్లు దాఖ‌లు..

‘జగనన్న చేదోడు’ నిధులు విడుదల..

navyamedia
ఏపీ ప్ర‌భుత్వం  ‘జగనన్న చేదోడు’ పథకం కింద కులవృత్తుల్లో ఉన్న బీసీలకు వారి ఖాతాల్లో రెండో ఏడాది నగదు జమ చేశారు. రజకులు, నాయూబ్రాహ్మణులు, దర్జీల బ్యాంకు

సీఎంకు తిడుతూ రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారు..?

navyamedia
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని నానా తిట్లు తిడుతూ.. రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని ఏపీ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం

సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ దంపతులు..

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసం వద్ద గోశాలలో జరిగిన గో పూజలో వేడుకల్లో సీఎం జగన్

ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‌లో జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ తెలిపారు. ఇప్పటికే

రైతుల సభకు హైకోర్టు అనుమతి ..

navyamedia
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండుతో తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమలలో ముగిసింది. న్యాయస్థానం టు దేవస్థానంపేరుతో పాదయాత్రగా తిరుమల చేరుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు

అవాంతరాలు ఎదురైనా… ముందడుగే…

navyamedia
నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ లో అమరావతికోసం పాదయాత్ర సాగింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర 34వ రోజు సైదాపురం నుండి మొదలైంది.

ఉపసంహరణపై స్పష్టత‌ కోరిన హైకోర్టు..

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. హైకొర్టులో మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేపట్టింది.

రైతులు కోసం మ‌రో అడుగు ముందుకు ఏపీ ప్ర‌భుత్వం..

navyamedia
ఆంధ్రప్రదేశ్‎లో‎ ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒకే పంట సీజన్‌లో నష్టపరిహారం అందజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన గులాబ్‌ సైక్లోన్‌ చాలా భీభస్తమ్

600వ రోజులకు చేరిన అమరావతి రైతుల ఉద్యమం

navyamedia
ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ చేస్తున్న రైతుల ఉద్యమం 600 రోజులకు చేరుకుంది. ఈ సందర్బంగా అమరావతి జేఏసీ నేతలు న్యాయస్థానం టు దేవస్థానం భారీ

చంద్రబాబు, నారాయణకు దిమ్మతిరిగే షాక్..

Vasishta Reddy
టిడిపి అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణకు దిమ్మతిరిగే షాక్ తగిలింది.    అసైన్డ్ భూముల జీవో కేసులో చంద్రబాబుపై మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలంది సీఐడీ. ఈ

ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు మేరకు సిఐడి దర్యాప్తు…

Vasishta Reddy
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  గత నెలలో కొంతమంది ఎస్సీ, ఎస్టి రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను కలిసి భూములపై