*అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయాలి.. *అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలి *అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించొద్దని *రాజధానిపై ఇప్పటివరకు 125 ఫిటిషన్లు దాఖలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లిలోని తన నివాసం వద్ద గోశాలలో జరిగిన గో పూజలో వేడుకల్లో సీఎం జగన్
ఆంధ్రప్రదేశ్లో జగనన్న స్మార్ట్ టౌన్షిప్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ప్రతి పేదవాడికి సొంతిల్లు ఉండాలనేదే తమ ప్రభుత్వ ధ్యేయమని ఏపీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఇప్పటికే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలనే డిమాండుతో తలపెట్టిన మహాపాదయాత్ర తిరుమలలో ముగిసింది. న్యాయస్థానం టు దేవస్థానంపేరుతో పాదయాత్రగా తిరుమల చేరుకున్న భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు
నెల్లూరు జిల్లా గూడూరు రెవెన్యూ డివిజన్ లో అమరావతికోసం పాదయాత్ర సాగింది. న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో తలపెట్టిన పాదయాత్ర 34వ రోజు సైదాపురం నుండి మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. హైకొర్టులో మూడు రాజధానుల ఏర్పాటుపై దాఖలైన పిటిషన్లను రోజువారి విచారణ చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఒకే పంట సీజన్లో నష్టపరిహారం అందజేస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో వచ్చిన గులాబ్ సైక్లోన్ చాలా భీభస్తమ్
ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కొంతమంది ఎస్సీ, ఎస్టి రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేను కలిసి భూములపై