telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

శ్రీనగర్‌ : … లెఫ్టినెంట్‌ గవర్నర్ల మార్పు.. జమ్మూకశ్మీర్ కి గిరీశ్‌ చంద్ర కేటాయింపు..

new lieutenant governor to J & K

జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌లకు కేంద్ర ప్రభుత్వం కొత్త లెఫ్టినెంట్‌ గవర్నర్‌లను నియమించింది. ప్రస్తుత జమ్ము కశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ను గోవాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా గిరీశ్‌ చంద్ర ముర్ము, లద్దాఖ్‌కు రాధాకృష్ణ మాథుర్‌ను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నియమించింది.

మిజోరం రాష్ట్రానికి గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లైను నియమించింది.

Related posts