telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ 2021 : మొదట బౌలింగ్ చేయనున్న ఢిల్లీ

చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య ఈరోజు జరుగుతున్న మ్యాచ్ లో .టాస్ గెలిచిన ముంబై బ్యాటింగ్ తీసుకోవడంతో మొదట బౌలింగ్ చేయనుంది ఢిల్లీ. గత ఐపీఎల్ సీజన్ లో ఫైనల్స్ లో తలపడిన ఈ రెండు జట్లు ఇప్పుడు లీగ్ దశలో మొదటిసారి ఎదురుపడుతున్నాయి. ఇక ఈ రెండు జట్ల మధ్య పోటీ చూస్తే ఢిల్లీ పైన ముంబై కే మంచి రికార్డు ఉంది. కానీ ప్రస్తుతం ఈ రెండు జట్లు సమానమైన బ్యాటింగ్, బౌలింగ్ బాలలను కలిగి ఉండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

ముంబై : క్వింటన్ డి కాక్ (w), రోహిత్ శర్మ (c), సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్య, కీరన్ పొలార్డ్, క్రునల్ పాండ్య, రాహుల్ చాహర్, జయంత్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్

ఢిల్లీ : పృథ్వీ షా, శిఖర్ ధావన్, స్మిత్, రిషబ్ పంత్ (w/c), మార్కస్ స్టోయినిస్, హెట్మెయర్, లలిత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబాడా, అమిత్ మిశ్రా, అవెష్ ఖాన్

Related posts