ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజబాబు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
ఈక్రమంలో మెగాబ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. రాజబాబు ఆకస్మిక మరణం .. నన్ను వెయ్యి ఇటుకలతో కొట్టినంత బాధకలిగింది. గొప్ప నాటుడే కాదు బంగారు లాంటి హృదయం ఉన్న వ్యక్తి అని , గొప్ప స్నేహితుడి కంటే ఎక్కువ అని నాగబాబు గుర్తు చేసుకొన్నారు. నిన్ను ఎప్పడూ గుర్తు పెట్టుకుంటానని అన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్ పై రామ్ చరణ్ కామెంట్