మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా భీమవరంలో ప్రధాని మోదీ పర్యటించారు.అల్లూరు సీతారామరాజు 30 అడుగుల భారీ కాంస్య విగ్రహావిష్కరణ చేశారు. ఆ సభకు
ప్రముఖ టాలీవుడ్ నటుడు రాజబాబు అనారోగ్యంతో ఆదివారం కన్నుమూశారు. రాజబాబు ఆకస్మిక మరణంతో చిత్రపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
మెగా ఫ్యామిలీ ఎక్కడ అడుగుపెడుతుందో అక్కడ సక్సెస్లే. ఎవరికైతే మెగా సపోర్ట్ ఉంటుందో వారికి విజయాలు తప్పవు. బుల్లితెరపై బిగ్ బాస్ షో రోజు రోజుకు పాపులారిటీ