telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

విశాఖ : … దక్షిణాఫ్రికాపై .. భారత్ ఘనవిజయం..

india win on south africa in first test

విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో టీమిండియా భారీ విజయం సాధించింది. మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యం సంపాదించింది. ఏడాది తర్వాత స్వదేశంలో ఆడిన టెస్టు మ్యాచ్‌లో భారత జట్టు అన్ని విభాగాల్లో రాణించి అత్యద్భుత విజయం నమోదు చేసింది.

395 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన దక్షిణాఫ్రికా జట్టు 191 పరుగులకే కుప్పకూలింది.

Related posts