విరాట్ కోహ్లీ న్యూజిలాండ్తో ముగిసిన టీ20 సిరీస్ను 5కు 5 సాధించి భారత్ గెలుచుకున్న సంగతి విదితమే. భారత్ ఘన విజయం సాధించడంతో క్రికెట్ ప్రేమికులు క్లిన్
భారత యువ ఆల్రౌండర్ శివమ్ దూబె తాను కోరుకోని ఓ రికార్డును సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులిచ్చిన రెండో బౌలర్గా అవతరించాడు. న్యూజిలాండ్తో
న్యూజీలాండ్ తో ఐదు టీ20ల సిరీస్లో తొలి నాలుగు మ్యాచ్లను గెల్చుకొని 4-0తో సిరీస్ను కైవసం చేసుకున్న కోహ్లీ సేన నేటి మ్యాచ్నూ విజయంతో ముగించాలని చూస్తోంది.
భారతజట్టు పాకిస్థాన్లో పర్యటించి ఒక సిరీస్ ఆడితే చూడాలని ఉందని ఆ జట్టు మాజీ సారథి షాహిద్ అఫ్రిది అన్నాడు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని
న్యూజిలాండ్తో రేపు జరిగే చివరి టీ-20లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ కోసం భారతజట్టు ప్రణాళికలు వేస్తుంది. అసలు న్యూజిలాండ్లో విజయాలు ఇంత ఈజీగా వస్తాయని ఎవరూ
న్యూజిలాండ్ టీ20 సిరీస్ లో భారత్కు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్లలోనూ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఒత్తిడికి తలొంచి చివరి ఓవర్లలో మ్యాచ్ను వదిలేసుకున్నారు.
నేడు మెల్బోర్న్ స్టార్స్-సిడ్నీ సిక్సర్స్ జట్ల మధ్య జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్లో హిట్ వికెట్ విషయంలో కాస్త గందరగోళం నెలకొంది. సిడ్నీ సిక్సర్స్ బ్యాట్స్మన్ అయిన స్టీవ్
నేడు న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20లో కోహ్లిసేన మరో సూపర్ విక్టరీ సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన సూపర్ ఓవర్లో న్యూజిలాండ్ తొలుత 13 పరుగులు చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీకి క్రికెట్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లికించుకుని