గత ప్రభుత్వం రాష్ట్ర జలవనరుల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల పోస్టులను భర్తీ చేసింది. ఈ పోస్టుల భర్తీకి స్క్రీనింగ్ కమిటీని నియమించింది.
ఈ కమిటీ సిఫారసుల మేరకు 43 మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.