telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ లడఖ్ పర్యటనపై చైనా పరోక్ష వ్యాఖ్యలు!

modi ladakh tour

ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు లడఖ్ లో ఆకస్మికంగా పర్యటించారు. సరిహద్దు విధుల్లో ఉన్న భారత సైన్యాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించారు. ఈ నేపథ్యంలో లో చైనా హడావుడిగా స్పందించింది. సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను పెంచేలా ఎవరూ వ్యవహరించకూడదు అంటూ మోదీ లడఖ్ పర్యటను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు.

సరిహద్దుల్లో పరిస్థితి తీవ్రతను పెంచేలా ఎవరూ వ్యవహరించకూడదని మోదీ లడఖ్ పర్యటను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఝావో లిజియాన్ ఓ ప్రకటన విడుదల చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయని తెలిపింది. ఈ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకువచ్చేందుకు ఇరు దేశాలు సైనిక, దౌత్యమార్గాల్లో చర్చలు జరుపుతున్నాయని చైనా విదేశాంగ శాఖ పేర్కొంది.

Related posts