వికారాబాద్ కాల్పుల ఘటనలో పురోగతి లభించింది. ఆవుపై కాల్పులు జరిపిన నలుగురిని అరెస్ట్ పోలీసులు చేశారు. ఇమ్రాస్, మహామీర్ అజీర్, షేక్ మహబూబ్, రాంచందర్, రఫీ అనే
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఇవాళ {నవంబర్ 1వ తేదీ} ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ చర్యల వల్ల కరోనా అదుపులో ఉందని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. వాక్సిన్ అందుబాటులోకి వస్తే అందరికీ అందించేందుకు ముందస్తు ఏర్పాట్లు
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
హైదరాబాద్ నగరంలో కురిసిన భారీ వర్షాలకు ప్రభావితమైన వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న పదివేల రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని పురపాలక