వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎప్పుడు చంద్రబాబు పై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తూనే ఉంటారు. తాజాగా…విజయసాయిరెడ్డి మరోసారి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై తనదైన స్టైల్
దుబ్బాక ఉత్కంఠ పోరులో బీజేపీ ఘన విజయం సాధించింది. దుబ్బాకలో 1470 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు గెలుపొందారు. నరాలు తెగే ఉత్కంఠ పోరులు బీజేపీ
దుబ్బాక ఎన్నికలపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ప్రచారంలో పాల్గొన్న బండి సంజయ్ ఎన్టీవీతో మాట్లాడారు. కేంద్ర నిధుల విషయంలో
దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్, ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎంపీ సోయం బాపురావు మాట్లాడుతూ..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి మరోసారి టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. “దుబ్బాక ఉప ఎన్నికలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బిజెపిలకు డిపాజిట్ కూడా
దుబ్బాకలో మా స్థానంను నిలబెట్టుకుంటామని.. గతం కంటే మెరుగు అయిన మెజార్టీ వస్తుందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. ముమ్మాటికీ దుబ్బాకలో మంచి మెజార్టీ తో గెలవబోతున్నామని.. బిజెపి
సిద్ధిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతారావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నికల మీద