డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లతో బిజీగా మనశ్శాంతి లేకుండా జీవితాన్ని గడుపుతున్న జనానికి భగవంతుని స్మరణతోనే సాధ్యమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. తెలంగాణలోని మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 12
రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఆలస్యంపై వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మరోసారి సీరియస్ అయ్యారు. సర్కారు తీరుకు ఆగ్రహించి కొందరు రైతన్నలు తమ పంటలు
తెలంగాణలో రాజకీయ పరిణామాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. నిన్నమొన్నటిదాకా కేంద్రప్రభుత్వాన్ని మాటల తూటాలతో పేల్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకెళ్లి తేల్చుకుంటామన్నారు. యాసంగిలో వరిధాన్యం కొనుగోలు చేస్తారా? లేదా? అంటూ
హైదరాబాద్ దిల్ షుఖ్ నగర్ అష్టలక్ష్మీ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి పట్టు వస్త్రాలను
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. రెగ్యులర్ మెడికల్ టెస్టుల్లో భాగంగా నిన్న చేయించిన పరీక్షల్లో ఆయనకు కొవిడ్ పాజిటివ్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్యాలయం (జిహెచ్ఎంసి) వద్ద నిరసనకు దిగిన బిజెపి కార్పొరేటర్ల చర్యను మంత్రి కెటి రామారావు ఖండించారు. బీజేపీ కార్పొరేటర్ల తీరు దారుణమని, వారిని
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్పై నెలకొన్న ఉత్కంఠ వీడింది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఏక గ్రీవం అయింది. స్థానిక సంస్థల
ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రజలపైనే కాకుండా ప్రభుత్వ అధికారులపై కూడా జరిమానాలు విధిస్తున్నారు. తాజాగా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ వాహనం నిబంధనల ఉల్లంఘించింది. రోడ్డు
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగిసింది. మొత్తం 9 ఉమ్మడి జిల్లాల్లో 12 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపు నామినేషన్ల