డిజిటల్ యుగంలో సెల్ ఫోన్లతో బిజీగా మనశ్శాంతి లేకుండా జీవితాన్ని గడుపుతున్న జనానికి భగవంతుని స్మరణతోనే సాధ్యమని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా
హిందువులకు అతి పవిత్రమైన మాసంలో కార్తీక మాసం ఒకటి.. ఈ నెల మొత్తం భక్తులు భక్తి శ్రద్దలతో నదిస్నానమాచరించి ప్రత్యేక పూజలు చేస్తారు..దేశంలో అన్నిశివాలయాలు భక్తులు కిటకిటలాడుతున్నారు.
కార్తీకమాసం వచ్చిందంటే చాలు భక్తులు ప్రత్యేక పూజలు ఆచరిస్తారు. అందులోనూ తొలి సోమవారం మరియు నాగులచవితి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము
హిందువులకు కార్తీక మాసము అత్యంత పవిత్రమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసం కార్తీకమాసం. ఈ మాసంలో దీపాలు పెట్టి శివారాధన చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని పురాణాల్లో