సికింద్రాబాద్లో దారుణం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం ఆలయానికి వచ్చిన భక్తుడిపై పూజారి దాడికి దిగాడు. ఉప్పల్ బాలాజీహిల్స్ కి చెందిన వాల్మీకీరావు గత రెండు రోజుల
తెలంగాణలో రేపట్నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ‘బడ్జెట్ సమావేశాల తొలి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది.. కానీ సాంకేతిక అంశం వల్ల ప్రభుత్వం దీనిని రద్దు
తెలంగాణలోని ములుగులోఈ-హెల్త్ ప్రొఫైల్ పైలట్ ప్రాజెక్ట్ని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టును ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో ప్రారంభించాం.
దేశాన్ని సరైన దిశలో తీసుకెళ్లేందుకు చర్చలు మొదలయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. గాల్వాన్ వాలీలో జరిగిన హింసాత్మక ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు
తెలంగాణ సీఎం కేసీఆర్ జార్ఖండ్ పర్యటనపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ట్విట్టర్ వేదికగా స్పందించారు.. ‘గాల్వన్లో అమరులైన సైనిక కుటుంబాలకు రూ.10 లక్షలు
గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లను తెలంగాణ ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని గతంలో ఇచ్చిన మాట మేరకు.. వారికి
ఝార్ఖండ్ రాజధాని రాంచీలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ నివాసానికి చేరుకున్నారు. కేసీఆర్ దంపతులు, ఎంపీ సంతోష్ కుమార్,
ముఖ్యమంత్రి కేసీఆర్… ఝార్ఖండ్ రాజధాని రాంచీకి ఇవాళ వెళ్లనున్నారు. జాతీయ రాజకీయాల్లో మార్పులు తేవాలని వివిధ పార్టీల నేతలతో ఆయన సమావేశం అవుతున్నారు. ఈ క్రమంలో ఝార్ఖండ్
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్యల కాల్పుల కేసును రాచకొండ పోలీసులు చేధించారు. మట్టారెడ్డి ప్రధాన నిందితుడిగా తేల్చారు. సపారీ
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు