మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర : మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి నోటీసులు ఇవ్వనున్న పోలీసులు
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్రను పోలీసులు భగ్నం చేయడంతో రాష్ట్రంలో తీవ్ర కలకలం రేగింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు