తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి బీజేపీ నాయకురాలు విజయశాంతి నిప్పులు చెరిగారు. రైతుల పట్ల రాబందులా మారరంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు విజయశాంతి. “తెలంగాణలో రైతు బంధు
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రకాష్ నగర్ లో కృష్ణ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసారు. మహబూబ్ నగర్ కొల్లాపూర్ పండ్లవెల్లి గ్రామానికి
ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ… తెలంగాణలో బతుకు దేరువు కరువయ్యింది. నిరుద్యోగులు, రైతులు, ప్రయివేట్ టీచర్లు ఉపాధి కొలిపోయారు. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. అందుకే మనుషులుగా స్పందిస్తున్నాం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ… కేసీఆర్ ని హైద్రాబాద్ లో అడుగు పెట్టనియ్యం అన్న వాళ్ళు మంత్రులు అయ్యారు. తెలంగాణ ఉద్యమ కారులు తెరమరుగు
తెలంగాణలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రధాన జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం చోటు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.87 లక్షలు దాటాయి కరోనా కేసులు.
కేసీఆర్ ప్రభుత్వానికి టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ధర్నా చౌక్ వద్ద దీక్ష చేస్తామని