telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

భార్య, కొడుకుని చంపి పోలీసులకు లొంగిపోయిన భర్త…

crime

భార్య, కొడుకుని చంపి పోలీసులకు లొంగిపోయాడు ఓ భర్త. అయితే వివరాల్లోకి వెళ్తే… నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం ఘన్ పూర్ అటవీ ప్రాంతంలో తల్లి కొడుకు హత్య తీవ్ర కలకలం రేపుతోంది. వర్ని మండలం హుమ్నపూర్. గ్రామస్తులైన సుంకూరి సూజాత(35), సుంకూరి రాము(2 ) అనే బాబుని హత్య చేసిన హంతకుడు, ఘన్ పూర్  గ్రామస్తుడు చెవిటి రాములు పోలిస్ స్టేషన్ లో లోగిపోవడంతో ఈ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఘన్ పూర్ కు చెందిన చెవిటి రాములుతో గత రెండు సంవత్సరాలుగా సుంకూరి సూజాతతో వివాహేతర సంబంధం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా సూజాత పై అనుమానంతో ఆమెతో గొడవ పడుతున్నాడు. ఇద్దరి మధ్య గోడవ ముదిరిన నేపథ్యంలో ఘన్ పూర్ అడవీలో కట్టెలు కొట్టుకు వద్దామని తల్లి, కొడుకుని అడవికి తీసుకువచ్చి పక్కా ప్లాన్ ప్రకారం హత్య చేసి అక్కడే పడేసి వచ్చాడు. సూజాత తల్లి లచ్చవ్వ కూతూరు కనబడుట లేదని మూడు రోజుల క్రితం పోలిస్ లకు ఫిర్యాదు చేయాడంతో ఇది గమనించిన హంతుకుడు వర్ని పోలిస్ స్టేషన్లో లొంగి పోవడంతో హత్యచేసిన సంఘటన స్థలానికి తీసుకు వెళ్లి కుళ్ళిపోయిన తల్లి కోడుకుల శవాలను  అటవీ ప్రాంతంలో చూపించడంతో అక్కడే పంచనామా నిర్వహించారు. ఘటన స్థలంలోని వైద్యులతో పోస్టుమార్టం కూడా చేసేసారు.

Related posts