కేంద్రం తీసుకువచ్చిన రైతు చట్టాలపై రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నరేంద్రమోదీ పార్లమెంట్లో ప్రవేశ పెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా రాజీవ్ రైతు భరోసా యాత్ర చేస్తున్నామని,
తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాన్ని తెలుసుకున్న షర్మిల..
తెలంగాణలో వరుసగా కాంగ్రెస్ నేతలు ప్రజాసమస్యలు పరిష్కరించాలని పాదయాత్రల బాట పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ లో మరో ఇద్దరు నేతలు పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 19
ఘట్కేసర్ లైంగికదాడి కేసులో సంచలన విషయాలు బయటపెట్టారు సీపి మహేశ్ భగవత్. ఘట్కేసర్కు చెందిన బీటెక్ విద్యార్థిని ఆటో డ్రైవర్లు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే..
సీఎం కేసీఆర్పై మరోసారి ఫైర్ అయ్యారు బీజేపీ నేత విజయశాంతి. సాగర్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు మరో డోస్ ఇవ్వడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని కామెంట్ చేశారు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.96 లక్షలు దాటాయి కరోనా కేసులు.
నిన్న సంగారెడ్డిలో తెరాస కార్యకర్తలతో సభ్యత్వ నమోదుపై అవగాహన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… గులాబీ జెండానే తెలంగాణ ప్రజలకు శ్రీరామ
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆదేశాలకు అనుగుణంగా హైదరాబాద్ లో ఉచిత మంచినీటి సరఫరా ప్రక్రియను వేగవంతం చేయుటకు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను