కరోనా నెగిటివ్ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదని.. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా అని చెప్పాడు వరుణ్ చక్రవర్తి. అయితే వరుణ్, సందీప్ వారియర్ కరోనా
టెస్ట్ ఛాంపియన్షితో సహా ఆపై జరిగే ఇంగ్లండ్ టెస్టు సిరీస్లోనూ టీమిండియా విజయం సాధిస్తుందని ఇంగ్లీష్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ జోస్యం చెప్పాడు. ఇంగ్లండ్తో జరగనున్న
విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ సురేశ్ బాత్రా ప్రస్తుతం ఢిల్లీ క్రికెట్ అకాడమీలో అసిస్టెంట్ కోచ్గా వ్యవహరిస్తున్నారు. ఆయన మరణంతో ఢిల్లీ క్రికెట్లో విషాదచాయాలు అలుముకున్నాయి. విరాట్
చతేశ్వర్ పుజారాపై ఆస్ట్రేలియా ఓపెనర్ మార్కస్ హారిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని అజింక్య రహానే సేన సొంతం చేసుకున్న
ఇంగ్లీష్ గడ్డపై భారత్ అదరగొట్టేలా.. కోచ్ రవిశాస్త్రి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. బ్యాట్స్మెన్ భారీ శతకాలు చేసేలా శిక్షణా పద్ధతుల్లో మూడు కొత్త మార్పులు చేస్తున్నారని
టీమిండియా వికెట్ కీపర్గా ఉండటానికి రిషబ్ పంత్ సరైనోడని సీనియర్ కీపర్ వృద్ధిమాన్ సాహా అభిప్రాయపడ్డాడు. గత కొంత కాలంగా పంత్ టెస్టుల్లో అద్భుతంగా రాణిస్తున్నాడని, ఇంగ్లండ్
కరోనాను అదుపు చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని అంటున్న సమయంలో తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్
భారత దేశంలో ఉన్న సోదరసోదరీమణులు బాగుండాలి ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ కోరుకున్నాడు. భారత్ అంటే హెడెన్కు ప్రత్యేక అభిమానం అన్న సంగతి తెలిసిందే. ఎన్నోసార్లు