*అప్పును తలుచుకుని ఫ్యాన్స్ భావోద్వేగం *వరల్డ్వైడ్గా రిలీజ్ అయిన జేమ్స్ మూవీ *పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం .. కన్నడ పవర్ స్టార్
మెగా పవర్స్టార్ రామ్ చరణ్, యంగ్టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా తెలుగు,
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రముఖ డైరెక్టర్ రాజమౌళితో భేటీ అయ్యారు. ఆయనతో పాటు నిర్మాత డీవీవీ దానయ్య కూడా సీఎం జగన్ను కలిశారు. దేశంలోని సినీ
పాన్ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే కలిసి నటించిన సినిమా రాధేశ్యామ్. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తమిళ నటుడు విశాల్కు మద్రాస్ హైకోర్టులో చుక్కెదురైంది. లైకా సంస్థ నుంచి తీసుకున్న రుణానికి సంబంధించిన కేసులో రూ.15 కోట్లు డిపాజిట్ చేయాలని విశాల్ ను ఆదేశించింది.
తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలను టాలీవుడ్కు అందించిన ఘనత వీరి సొంతం. అసాధారణ రచనా నైపుణ్యం, శక్తివంతమైన సంభాషణలకు
చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముక కవి..ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి(49) అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో
నాగచైతన్యతో విడాకులు అనంతరం సమంత జోరు పెంచారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్-2 వెబ్ సిరీస్తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత.
*సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్పై చీటింగ్ కేసు.. *రూ.85 లక్షలు అప్పుగా తీసుకుని మోసం చేశారని ఫిర్యాదు.. టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే హీరోహీరోయిన్స్గా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రం.. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం (మార్చి 11)