తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. కరోనా కేసులు
ఇవాళ అటానమస్ కాలేజీల్లో పరీక్షా విధానం, జగనన్న విద్యాదీవెనపై క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్…సమీక్షలో విద్యారంగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. అటానమస్ కాలేజీల్లో
కేసీఆర్ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. త్వరలోనే తెలంగాణ 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు గురువారం
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 8.93 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ తాజా కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో
కరోనా కారణంగా విద్యార్థులు ఈ ఏడాది విద్యా సంవత్సరం తీవ్రంగా నష్టపోయారు. అయితే… ఈ విద్యాసంవత్సరాన్ని వృథా కావివ్వొద్దన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పాఠశాలలను కొద్ది రోజుల క్రితమే
ఇవాళ్టి నుండి జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52వేల389 మంది హాజరు కానున్నారు. ఇవాళ్టి నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు
ఎండాకాలం వచ్చేసింది. రోజు రోజుకు ఎండలు ముదురుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒంటిపూట బడులు నిర్వహించేందుకు తెలంగాణ విద్యాశాఖ సిద్ధమవుతోంది. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏటా మార్చి 15
కరోనా వల్ల ఎంతో మంది జీవితాలు ప్రభావితమయ్యాయని, ముఖ్యంగా విద్యార్థులు, యువత మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం పడిందని మేధా లాంగ్వేజ్ థియేటర్ ఫౌండర్ అండ్ చీఫ్