telugu navyamedia

రాజకీయ

దాతల నమ్మకాన్ని వమ్ము చేశాడని గౌరవ్ వాసన్ పై విమర్శలు…

Vasishta Reddy
ఫుడ్ బ్లాగర్ గౌరవ్ వాసన్ ఈ వీడియో ద్వారా డబ్బు చేసుకుంటున్నాడని, మరో స్వఛ్ఛంధ సేవా కార్యకర్త మధు “ఇన్ స్టాగ్రామ్” లో పెట్టడం పెద్ద చర్చనీయాంశం

కరోనా అప్డేట్ : 81 లక్షలు దాటిన కేసులు..

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభిస్తునే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 81 లక్షలు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య.

రేపే సీఎం కేసీఆర్ జనగామ జిల్లా పర్యటన..

Vasishta Reddy
జనగాం జిల్లా కొడ‌కండ్ల రైతు వేదిక‌ను మద్యాహ్నం 12.30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు వేదికను ప్రారంభించనున్నారు. రైతులను సంఘటిత పరిచేందుకు 2017 సెప్టెంబర్ 15న,

సిబిఐ వస్తే 40 మంది ఎమ్మెల్యేలు జైలుకు పోతారు..

Vasishta Reddy
రైతులకు సంకెళ్లు వేయడాన్ని నిరసిస్తూ.. రాజధాని జేఏసీ ఆందోళనకు సంఘీభావంగా మద్దతు తెలుపుతూ మైలవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద నుండి మహాత్మా గాంధీ, అంబేద్కర్

స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు కుదరదు

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది… అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదని అని స్పష్టం చేశారు మంత్రి అనిల్

భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేసారు

Vasishta Reddy
తెలంగాణ బీజేపీ నాయకులు తమ వైఖరితో భారతీయ జనతా పార్టీని భారతీయ ఝూటా పార్టీగా మార్చేసారని మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. పూటకో పుకారు పుట్టిస్తారు

దుబ్బాక లో ఎగిరేది కాషాయ జెండానే..

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. దుబ్బాక ప్రజలు మార్పు

కల్వకుంట్ల కుటుంబంలో కెసిఆర్ మనువడు ఒక్కడే నిరుద్యోగి

Vasishta Reddy
దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఓబీసి జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా లక్ష్మణ్ మాట్లాడుతూ..టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదని

వరి చేనుకి.. చేపల చెరువుకి తేడా తెలియదు : లోకేష్‌పై కొడాలి నాని సెటైర్

Vasishta Reddy
రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది… రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికి తప్పేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా..

నూతన ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ పాలసీ విడుదల

Vasishta Reddy
రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఎనర్జీ స్టోరేజ్‌ హబ్‌గా మార్చే ప్రణాళికలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) నూతన పాలసీని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. తాజా విధానాలకు అనుగుణంగా

రైతులు తీసుకొచ్చిన ప్రతి ధాన్యం గింజ కొనాల్సిందే

Vasishta Reddy
వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటించారు. ఈ సందర్బంగా మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో, ఐకెపి,

5 వేల మంది రైతులతో కేసీఆర్ సమావేశం

Vasishta Reddy
ఈ నెల 31న జనగామ జిల్లాలో రైతు వేదికను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు కొండగండ్లలో వేదిక నిర్మాణ పనులు పూర్తి చేశారు.