కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో హిజాబ్ పై నిషేధం విధించింది. ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని కొంత మంది ముస్లింలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. హిజాబ్
విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎట్టకేలకు విచారణ పూర్తైంది. ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ఆర్ముగ స్వామి కమిషన్ నివేదిక కీలకంగా మారింది. సుధీర్ఘకాలంపాటు
వినాయక చతుర్థిని గణేశుడి పుట్టిన రోజుగా భావించి హిందువులు అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షం శుద్ధ చతుర్థి రోజున వినాయక
*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణం *లలిత్ తో ప్రమాణం చేయించిన రాష్ర్టపతి ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్
హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్(42) హత్య కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. తొలుత గుండెపోటుతో సోనాలీ మరణించిందని చెప్పినా, ఆమె
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతల నుంచి విరమణ పొందారు సీజేఐ ఎన్వీ రమణ. ఈ సందర్భంగా ఎన్వీ రమణ ప్రసంగిస్తూ..ఆయన జాతికి క్షమాపణలు చెప్పారు. సుప్రీంకోర్టులో
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు ఎదురుదెబ్బ తగిలింది. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యే సభ్యత్వం రద్దు చేస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గనుల కేటాయింపు వ్యవహారంలో