తెలంగాణ గవర్నర్ గా తమిళిసై సౌందర్ రాజన్ బాధ్యతలు స్వీకరించి ఏడాది అయిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో తనకు ఎటువంటి విభేదాలు లేవని
ఒంగోలులోని గొడుగుపాలెంకు చెందిన తేజశ్రీ అనే విద్యార్థిని క్విస్ ఇంజనీరింగ్ కాలేజీలో బిటెక్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గత ఏడాది తేజశ్రీకి ఫీజురీయంబర్స్ మెంట్ వచ్చింది. అయితే
‘ఆటకదరా శివ’ ఫేమ్ ఉదయ్ శంకర్, జియాశర్మ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘క్షణక్షణం’. కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు, మన్నం చంద్రమౌళి నిర్మించిన ఈ
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత రెండు నెల్ల నుండి రైతులు వివిధ పద్దతుల్లో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ
ఏపీలో పంచాయితీ ఎన్నికలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. నేతలు ప్రత్యర్థి పార్టీల పైన తమ అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా నిమ్మగడ్డ తనకు అతీతమైన శక్తులు ఉన్నాయని
హర్ధిక్ పాండ్య టీమిండియా లో ఎంత స్ట్రాంగ్ ఆటగాడో అందరికీ తెలిసిందే.ముఖ్యంగా టీ20, వన్డేలలో అతడు చూపే ఉత్తమ ప్రదర్శన గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకు పంచాయితీ రాజకీయాల రభస పెరుగుతుంది. ఏపీలో పార్టీలు ప్రత్యర్థుల పై విమర్శాహాలు గుపిస్తున్నాయి. చంద్రబాబు పై వెల్లంపల్లి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ
ఈ నెల 17న ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణను స్వప్నిస్తున్న
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కంబినేషన్లో ‘పుష్ప’ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం పుష్ప షూటింగ్ కోసం ఖమ్మంలో ఉన్న విషయ
కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్తో దేశ రాజధాని ఢిల్లీలో రైతులు సాగిస్తున్న అవిశ్రాంత పోరాటానికి అంతర్జాతీయంగా మద్దతు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్
ప్రస్తుతం ఏపీలో విశాఖ స్లీట్ ప్లాంట్ రగడ నడుస్తుంది.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.