telugu navyamedia

వార్తలు

నాణ్యత లేమికి చిరునామా… చైనా వస్తువులు!

Vasishta Reddy
నాణ్యత లేమికి చిరునామా… చైనాతయారీ వస్తువులు! కానీ…. కల్లోలానికి కారణమైన కరోనాను కడునాణ్యంగా సృష్టించి లోకం మీదికి వదిలిన చైనా… అదే కరోనాపై.. కాసులుగడి స్తోంది! విలయంలో

కిడ్నీ లలో రాళ్ళకు ఇలా చెక్ పెట్టండి

Vasishta Reddy
మూత్రపిండాలు రెండు బీన్ ఆకారపు అవయవాలు, ఒక్కొక్కటి పిడికిలి పరిమాణం లో ఉంటుంది. అవి పక్కటెముక క్రింద ఉన్నాయి, మీ వెన్నెముకకు ప్రతి వైపు ఒకటి.  

ఈత పండ్లు తింటే… కరోనా ఖతం!

Vasishta Reddy
పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరాము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు

వారం రోజుల్లోనే 11 కోట్ల విరాళాలు సేకరించిన విరుష్క జంట…

Vasishta Reddy
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న వేళ విరాట్‌ కోహ్లీ, అనుష్కశర్మ దంపతులు కెట్టో సంస్థతో కలిసి ‘ఇన్‌ దిస్‌ టుగెదర్‌’ పేరిట కొవిడ్‌-19 రిలీఫ్‌ కోసం

రష్మిక ఫేవరేట్ క్రికెటర్ ఎవరో తెలుసా..?

Vasishta Reddy
ప్రస్తుతం ఇండియన్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్‌గా ఉంటుంది. అయితే ఈ బ్యూటీ క్రికెట్‌ను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ

తెలంగాణ కరోనా అప్డేట్…

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 5 లక్షలు దాటేశాయి. తెలంగాణ వైద్య

సీఎం రిలీఫ్ ఫండ్ కు 25 లక్షల విరాళం ఇచ్చిన అజిత్…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ లో భారత్ లో అత్యధిక కేసులు నమోదవుతున్నా రాష్ట్రాలలో తమిళుడు కూడా ఒకటి. అయితే కరోనా పోరాటానికి తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్

విరాట్ గొప్ప ఆటగాడు… కానీ…?

Vasishta Reddy
కోహ్లీ మైదానంలోకి దిగాదంటే పరుగుల వరద పారాల్సిందే. పిచ్, మైదానం ఏదైనా.. బౌలర్ ఎవరైనా అతడికి తెలిసింది మాత్రం రన్స్ చేయడం ఒక్కటే తెలుసు. ఇప్పటికే 70

రఘు రామ కృష్ణంరాజును అరెస్ట్ చేసిన ఏపీ సీఐడీ పోలీసులు…

Vasishta Reddy
వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఎంపీ రఘురామ నివాసానికి సీఐడీ పోలీసులు శుక్రవారం

పృథ్వీ షాకు షాక్ ఇచ్చిన పోలీసులు…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్‌లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు

ట్విట్టర్ లో 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న చిరు…

Vasishta Reddy
అభిమానులందరికి చెప్పి సోషల్ మీడియా లో ముఖ్యమైన ట్విట్టర్‌లోకి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి 1 మిలియన్ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్నారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో

ఏపీకి రానున్న 60 టన్నుల ఆక్సిజన్…

Vasishta Reddy
ఏపీలో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా విషయం తెలిసిందే. దాంతో కరోనా పేషేంట్లకు వైద్యం ఇచ్చే సమయంలో అవసరమైన ఆక్సిజన్ కొరత భారీగా ఏర్పడుతుంది. ఈ విషయం