ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో కోహ్లీసేన విజేతగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్. ఆస్ట్రేలియా గతేడాది తన సొంత
భారత జట్టు తమ దృష్టిని మరల్చి విజయం సాధించిందని టిమ్ పైన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై గవాస్కర్ స్పందించాడు.‘డిసెంబరు-జనవరిలో భారత్తో జరిగిన సిరీస్ గురించి ఆస్ట్రేలియా కెప్టెన్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్ టిమ్ పైన్. కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్మన్ అని పైన్ కొనియాడాడు. అతన్ని
ఈ ఏడాది ఆరంభంలో ముగిసిన ఆసీస్ పర్యటనలో భారత్ 2-1తో టెస్టు సిరీస్ గెలిచింది. 2018-19లో కూడా కోహ్లీసేన అక్కడ సిరీస్ చేజిక్కించుకున్న విషయం తెలిసిందే. తాజా
ఓటమి బాధలో ఉన్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ను టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్రోల్ చేశాడు. గబ్బాలో భారత్ ఘనవిజయాన్ని ప్రస్తావిస్తూ పైన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య జరగబోయే బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఈ ఏడాది అతిపెద్ద టెస్ట్ సిరీస్గా అవతరిస్తుంది. ఆతిథ్య జట్టు అయిన ఆస్ట్రేలియా 2018-19లో జరిగిన ఈ సిరీస్ లో