telugu navyamedia

prithvi shaw

ద్రవిడ్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన పృథ్వీ షా…

Vasishta Reddy
కోచ్‌గా ద్రవిడ్ పర్యవేక్షణలో పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు 2018 అండర్ 19 ప్రపంచకప్ గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇండియా-ఎ, అండర్ 19 టీమ్ కోచ్‌గా

డోపింగ్‌ టెస్టులో దొరకడం పై స్పందించిన పృథ్వీ షా…

Vasishta Reddy
భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్‌తో అరంగేట్ర టెస్ట్‌లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న సమయంలో పృథ్వీషా

పృథ్వీ షాకు షాక్ ఇచ్చిన పోలీసులు…

Vasishta Reddy
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్‌ 2021 సీజన్‌ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్‌లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు

పృథ్వీ షా అందుకే సెలక్ట్ కాలేదా..?

Vasishta Reddy
టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించారు. కానీ ఈ జట్టులో యువ ఓపెనర్ పృథ్వీషాకు చోటు దక్కలేదు.

పృథ్వీ షా బ్యాటింగ్‌ పై జడేజా సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా బ్యాటింగ్ టెక్నిక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో భారత్‌కు వచ్చిన అనంతరం తన లోపాలపై దృష్టిసారించాడు. తన

పృథ్వీ షాపై బాలీవుడ్ హీరోయిన్ సెటైర్‌…

Vasishta Reddy
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్‌ యువ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. దేశవాళీ సూపర్‌ ఫామ్‌ను ఇక్కడా కొనసాగిస్తూ బౌండరీలతో విజృంభిస్తున్నాడు. ఇక గత

పృథ్వీ షా తో , శివమ్ మావి ఫైట్…

Vasishta Reddy
గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్

టెస్ట్ జట్టులో చోటు కోల్పోవడం పై స్పందించిన పృథ్వీ షా…

Vasishta Reddy
ఐపీఎల్‌ 2021‌లో ఇప్పటివరకూ ఢిల్లీ ఆడిన మూడు మ్యాచ్‌లకు గాను రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు యువ ఓపెనర్ పృథ్వీ షా మెరిశాడు. చెన్నై సూపర్‌ కింగ్స్‌తో

బ్యాటింగ్‌లో మార్పులు చేసుకున్న : పృథ్వీ షా

Vasishta Reddy
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌ 2021) సీజన్‌ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్‌లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్‌లో స్వల్ప మార్పు చేసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ పృథ్వీషా

పృథ్వీ షా పై పాంటింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
ఏప్రిల్ 9న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 ప్రారంభం కానుంది. ఢిల్లీ తమ తొలి మ్యాచ్‌ను ఏప్రిల్ 10న ముంబైలోని వాంఖడే మైదానం వేదికగా చెన్నై

వైరల్ అవుతున్న శిఖర్, పృథ్వీషాల డాన్స్…

Vasishta Reddy
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020‌ ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ క్వారంటైన్‌ను పూర్తిచేసుకొని భారత ఆటగాళ్లు