భారత యువ ఓపెనర్ పృథ్వీ షా.. వెస్టిండీస్తో అరంగేట్ర టెస్ట్లో సెంచరీ కొట్టి అందరి ప్రశంసలు అందుకున్నాడు. అయితే కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్న సమయంలో పృథ్వీషా
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసినా విషయం తెలిసిందే. సజావుగా సాగుతున్న లీగ్లోకి దూసుకొచ్చిన వైరస్ వేగంగా ఆటగాళ్లకు
గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో దారుణంగా విఫలమైన పృథ్వీ షా బ్యాటింగ్ టెక్నిక్పై తీవ్ర విమర్శలు వచ్చాయి. దాంతో భారత్కు వచ్చిన అనంతరం తన లోపాలపై దృష్టిసారించాడు. తన
ఐపీఎల్ 2021లో ఢిల్లీ క్యాపిటల్స్ యువ బ్యాట్స్మన్ పృథ్వీ షా మెరుపు బ్యాటింగ్ చేస్తున్నాడు. దేశవాళీ సూపర్ ఫామ్ను ఇక్కడా కొనసాగిస్తూ బౌండరీలతో విజృంభిస్తున్నాడు. ఇక గత
గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కేపిటల్స్..బౌలింగ్, బ్యాటింగ్ సత్తా ఏమిటనేది మరోసారి స్పష్టమైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2021) సీజన్ ప్రారంభానికి ముందే తన బ్యాటింగ్లోని తప్పులు సరిదిద్దుకొని, టెక్నిక్లో స్వల్ప మార్పు చేసుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా
యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్ 2020 ముగిసిన తరువాత భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా టూర్కు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ క్వారంటైన్ను పూర్తిచేసుకొని భారత ఆటగాళ్లు