telugu navyamedia

వార్తలు

ఏపీకి భారీ వర్ష సూచన…4 నాలుగు రోజులు పాటు

Vasishta Reddy
ఏపీకి మరోసారి భారీ వర్ష సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే నాలుగు రోజుల్లో ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

మహిళలు ఐపీఎల్ ఎప్పుడో ప్రకటించిన బీసీసీఐ…

Vasishta Reddy
ఈ ఏడాది మార్చి 29న జరగాల్సిన పురుషుల ఐపీఎల్ కరోనా కారణంగా వాయిదా పడి సెప్టెంబర్ 19 న యూఏఈ వేదిక ప్రారంభమైంది. ఈ లీగ్ ఫైనల్

మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్న ధోని…

Vasishta Reddy
గత ఏడాది ప్రపంచ కప్ తర్వాత నుండి క్రికెట్ కు దూరంగా ఉన్న మహేంద్రసింగ్ ధోని ఈ ఏడాది ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్

తమిళనాడులో బంగారు నాణాల కలకలం..

Vasishta Reddy
తమిళనాడులో బంగారు నాణాలు బయటపడ్డాయి. కృష్ణగిరి జిల్లా హోసూరులో ఈ ఘటన జరిగింది. రోడ్డుపక్కన మట్టిదిబ్బల కింద బంగారు నాణేలు ఉన్నాయన్న సమాచారంతో… స్థానికులు పెద్ద సంఖ్యలో

సునీల్ నరైన్ బౌలింగ్ పై ఫిర్యాదు…

Vasishta Reddy
వెస్టిండీస్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్ 2020 లో కోల్‌కత నైట్ రైడర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇక ఐపీఎల్ 2020 లో నిన్న కింగ్స్ ఎలెవన్

మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మరో షాక్…

Vasishta Reddy
టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి ఏపీ ప్రభుత్వం మరో ఝలకిచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మైనింగ్‌పై కేసు నమోదైంది. మైనింగ్

బంగాళఖాతంలో అల్పపీడనం..తెలంగాణకు భారీ వర్షసూచన

Vasishta Reddy
ఈ ఏడాది వర్షాలు భీభత్సంగా కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ లో సమృద్ధిగా వర్షాలు పడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా పొంగి

తెలంగాణలో కరోనా విజృంభణ..ఇవాళ మరో

Vasishta Reddy
తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షల మార్క్ ను

దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు…

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచ నలుమూలల పాకింది. ఇక మన దేశం విషయానికి వస్తే…భారత్‌లో కరోనా

విజయవాడలో కాల్పుల కలకలం..ఓ వ్యక్తి మృతి

Vasishta Reddy
విజయవాడ శివారులో ఒక్కసారిగా కాల్పులు కలకలం రేపాయి. ఓ యువకుడిని అర్ధరాత్రి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కాల్చిచంపారు. మృతుడిని విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో

మావోయిస్టుల దుశ్చర్య…టీఆర్‌ఎస్ నేత దారుణ హత్య

Vasishta Reddy
ములుగు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఆ జిల్లాలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. వెంకటాపురం మండలం అలుబాకకు చెందిన టీఆర్‌ఎస్‌ నేత మూడురి బీమేశ్వర్‌ను కిరాతకంగా హతమార్చారు. ఇంట్లో

దిశ ఎన్కౌంటర్ : ఇది దిశ బయోపిక్ కాదు… క్లారిటీ ఇచ్చిన నిర్మాత

vimala p
వివాదాలకు మారుపేరుగా మారిన రామ్ గోపాల్ వర్మ దర్శకుడు తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన దిశ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే