telugu navyamedia

వార్తలు

జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలోని కీలక అంశాలు…

Vasishta Reddy
జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ‌ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు

ప్రేమ పేరుతో మోసం.. ఇంజనీర్ ఆత్మహత్య…

Vasishta Reddy
మేడిపల్లిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు వంచించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆ ఇంజనీర్. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్

12 ప్రైవేట్ ఐటీఐలకు ఏపీ సర్కార్‌ గ్రీన్ సిగ్నల్‌

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ సారధ్యంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘట్టానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ లో 12 ప్రైవేట్ ఐటీఐలకు

ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత

Vasishta Reddy
ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను

ఐపీఎల్ 2020 : టాస్ ఓడి మొదట బౌలింగ్ చేయనున్న కోల్‌కత …

Vasishta Reddy
ఐపీఎల్ 2020 లో ఈరోజు షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్‌కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో

దేశం‌లో కరోనా విజృంభణ… 71 లక్షల మార్క్‌ క్రాస్‌

Vasishta Reddy
దేశం‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజు రోజుకు కేసులు సంఖ్య తీవ్రంగా పెరుగుతూనే వున్నాయి. ఇవాళ 71 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేశాయి కరోనా

విజయ్ దేవరకొండపై వ్యాఖ్యలు… బాలీవుడ్ నటుడికి ఆనంద్ కౌంటర్

vimala p
యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ఇటీవల రాజకీయాలపైన చేసిన వ్యాఖ్యలకు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ కి చెందిన గుల్షన్‌ అనే నటుడు

దేశంలో మైనార్టీల అభివృద్ధికి బీజేపీ సంక్షేమ పథకాలు…

Vasishta Reddy
ఈ రోజు కర్నూలు, నంద్యాల బీజేపీ కార్యాలయంలో ఏపీ బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ…

గుడ్ న్యూస్ : ఏపీలో తగ్గిన కరోనా కేసులు

Vasishta Reddy
ఏపిలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే వుంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే వున్నాయి. కానీ ఇవాళ మాత్రం ఏపీలో కరోనా కేసులు చాలా

వచ్చే ఎన్నికల్లో మా మద్దతు వారికే : సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి

Vasishta Reddy
వచ్చే ఎన్నికల్లో తమ మద్దతి ఏ పార్టీకో చెప్పేసారు సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి నారాయణ. అయితే ఆంధ్ర ప్రదేశ్ లో రాజధాని విభజన చేప్పట్టిన తర్వాత మొదలైన

కరోనా నుంచి కోలుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

Vasishta Reddy
కరోనా నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోలుకున్నారు. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడీకి, ఆయన సతిమణికి ఎయిమ్స్ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో వారికి కరోనా

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద…

Vasishta Reddy
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్‌ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.