జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… ఆదాయంలో కొరత ఏర్పడితే జీఎస్టీ పరిహార చట్టంలోని సెక్షన్ 7(2) ప్రకారం రాష్ట్రాలకు పరిహారాన్ని ప్రతీ రెండు
మేడిపల్లిలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో ప్రియుడు వంచించడంతో ఈ నిర్ణయం తీసుకుంది ఆ ఇంజనీర్. ప్రేమ పేరుతో తీసుకున్న ఫొటోలను సోషల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం జగన్ సారధ్యంలో దూసుకుపోతున్న ఆంధ్రప్రదేశ్ మరో ఘట్టానికి నాంది పలికింది. ఆంధ్రప్రదేశ్ లో 12 ప్రైవేట్ ఐటీఐలకు
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కల్వకుంట్ల కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను
ఐపీఎల్ 2020 లో ఈరోజు షార్జా వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-కోల్కత నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే టాస్ గెలిచిన ఆర్సీబీ బ్యాటింగ్ ఎంచుకోవడంతో
కరోనా నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోలుకున్నారు. ఈరోజు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడీకి, ఆయన సతిమణికి ఎయిమ్స్ వైద్యులు కరోనా పరీక్షలు చేశారు. అయితే ఈ పరీక్షల్లో వారికి కరోనా
తెలుగు రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణానదిలో వరద పెరిగింది.. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో.. ఇప్పటికే శ్రీశైలం డ్యామ్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.