సీఎం కేసీఆర్ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని
యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల
తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు
ఉమ్మడి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపొందిన కల్వకుంట్ల కవితకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. సోమవారం సాయంత్రం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ను
సీఎం కేసీఆర్ వరుస సమీక్షలతో దూకుడు పెంచారు. ఇప్పటికే దుబ్బాక, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్..ఇప్పుడు యాసంగి పంటలపై దృష్టి సారించారు.