telugu navyamedia

pragathibhavan

ప్రగతి భవన్ కు కాంగ్రెస్ నేత వీహెచ్.. అసలు కారణం ఇదే

Vasishta Reddy
కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇవాళ ప్రగతి భవన్ కు వచ్చారు. తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆయన ప్రగతి భవన్ కు వచ్చారు. ఈ

రేపు సీఎం కేసీఆర్‌ కీలక సమావేశం.. వీటిపైనే చర్చ

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ మరోసారి ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రైతుబంధు నిధుల విడుదలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి

రేపు మరోసారి సీఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశం..కారణమిదే

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వీలైనంత త్వరలో ప్రారంభించాలని

2, 3 నెలల్లో యాదాద్రి ప్రారంభం..!

Vasishta Reddy
యాదాద్రి ఆలయ పరిసరాలన్నీ భక్తి శ్లోకాలతో ప్రశాంతత ఫరిడవిల్లేలా ప్రకృతి సుందరీకరణ పనులను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాబోయే రెండు మూడు నెలల్లో ప్రారంభం చేసుకునే దిశగా

సీఎం కేసీఆర్ ను కలిసిన చిరంజీవి, నాగార్జున..కారణమిదే

Vasishta Reddy
హైదరాబాద్ నగర శివార్లలో అంతర్జాతీయ స్థాయిలో సినిమా సిటీ నిర్మిస్తామని, ఇందుకోసం 1500-2000 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. సినీ ప్రముఖులు, అధికారుల

ఇవాళ సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష…వీటిపైనే చర్చ

Vasishta Reddy
కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టంపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఇవాళ సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుండి

వ్యవసాయ శాఖపై సీఎం కెసిఆర్ సమీక్ష..కీలక ఆదేశాలు ఇవే

Vasishta Reddy
తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు

యాసంగి పంటల సాగుపై సీఎం కెసిఆర్ సమీక్ష…

Vasishta Reddy
సీఎం కెసిఆర్ ఇవాళ మరో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2.30

ప్రగతి భవన్ లో కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్న కవిత

Vasishta Reddy
ఉమ్మ‌డి నిజామాబాద్ స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌లో గెలుపొందిన క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. సోమ‌వారం సాయంత్రం ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌ను

నేడు సీఎం కేసీఆర్‌ కీలక సమీక్ష..వీటిపైనే చర్చ

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ వరుస సమీక్షలతో దూకుడు పెంచారు. ఇప్పటికే దుబ్బాక, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌..ఇప్పుడు యాసంగి పంటలపై దృష్టి సారించారు.