తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావిడీ మొదలయింది. హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం అయింది. ఇక్కడ ఎప్పటి నుంచి పోలింగ్ జరుగుతుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే
తన 12వ సమావేశాన్ని బ్రిక్స్ నిర్వహించనుంది. అయితే కరోనా సమయంలో ఒకేచోట గుంపుగా ఉండటం ప్రమాదకరమని, ఈ సమావేశాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్హహించనున్నాట్లు సమాచారం. అయితే
భాగ్యనగరంలో మరోసారి డ్రగ్ కలకలం రేపింది. ఎన్నిసార్లు దాడులు జరిగినా గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు డ్రగ్స్ విక్రయిస్తూనే ఉన్నారు.తాజాగా అంతర్ రాష్ట్ర డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా దేశంలో అన్నింటిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాటిలో సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల లాక్డౌన్ను తొలగించడంతో సినిమాలు వాటి చిత్రీకరణను
ఉత్తరప్రదేశ్లో మరో దారుణం చోటుచేసుకుంది. 19 సంవత్సరాల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బులాందషర్ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. అయితే మొదటగా యువతి కమ్రెద్దిన్
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
గ్రేటర్ ఎన్నికల్లోనూ దుబ్బాక ఫలితం వస్తుందని బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్రావు తెలిపారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్లో రఘనందన్ రావు
జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆపాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దాసోజు శ్రవణ్ న్యాయవాది అభ్యర్థనతో