ఎన్నిసార్లు దెబ్బతిన్న పాక్ ఉగ్రవాదులకు బుద్ది రావడం లేదు. తాజాగా మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అయితే… ఉగ్రవాదులకు భద్రతాబలగాలు సరైన సమాధానమే చెప్పారు. జమ్మూ కశ్మీర్లోని నగరోటా
బెంగుళూరు పరప్పన అగ్రహార జైలులో శశికళ శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన కేసులో జైలు జీవితం గడుపుతున్న శశికళ న్యాయస్థానం
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి గ్రేటర్ ఎన్నికలపై స్పందించారు. అంతే కాదు… వరద సాయం పేరుతో సీఎం కేసీఆర్ ఓట రాజకీయానికి పాల్పడుతున్నట్టు మండిపడ్డారు విజయశాంతి. ” గ్రేటర్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల పేర్లు వరుసగా ప్రకటిస్తున్నాయి ఆయా పార్టీలు.. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేయగా తాజాగా మొదటి లిస్ట్ను విడుదల
జీహెచ్ఎంసీ ఎన్నికలకు అన్ని పార్టీ సిద్ధమవుతున్నాయి.. ఇప్పటికే అభ్యర్థుల జాబితాలు సిద్ధమయ్యాయి.. ఇవాళో.. రేపో.. అన్ని జాబితాలు విడుదల చేయనున్నారు.. అయితే, గ్రేటర్ ఎన్నికల్లో తొలి జాబితాను
తమిళ ప్రేక్షకులను తన కామెడితో కడుపుబ్బా నవ్వించిన నటుడు తవసి కొంతకాలంగా మాయదారి మహమ్మారితో బాధపడుతున్నారు. కొంతకాలంగా క్యాన్సర్తో పోరాడుతున్న ఆయనకు క్యాన్సర్ నాలుగో స్టేజ్లో ఉంది.
ఆంధ్రప్రదేశ్ కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూనే వున్నాయి. అయితే…ఇవాళ మాత్రం కేసులు కాస్త తగ్గాయి. ఇప్పటికే రాష్ట్రంలో 8.57
జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో వరదసాయానికి బ్రేక్ వేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. అయితే, వరద సాయం బీజేపీ ఆపేసిందని ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్.. ఈసీకి బీజేపీ
జీహెచ్ఎంసీ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇక ఈసారి మేయర్ సాధారణ మహిళా రిజర్వేషన్ కావడంతో మహిళామణులు తెరపైకి వచ్చారు. ప్రధానంగా అధికార పార్టీకి చెందిన
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీపై ఫైరయ్యారు. హైదరాబాద్లో వరదబాధితులకు సాయం అందకుండా.. కుట్ర చేశారని ఆరోపించారు. ఎన్నికలను అడ్డం పెట్టుకుని.. సాయం అందకుండా చేసిన పేదల పొట్ట