హైదరాబాద్ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు .సంగారెడ్డి జిల్లాలోని పోతిరెడ్డిపల్లిలో ఓ లాడ్జ్ నుంచి కిందకు దూకి మేఘ కపూర్(22) అనే ఇంజినీర్ ఆత్మహత్య
కోనసీమ జిల్లా రావులపాలెంలో ఆదివారం రాత్రి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. ఫైనాన్స్ వ్యాపారి గుడిమెట్ల సత్యనారాయణరెడ్డిపై ఇద్దరు దుండగులు తుపాకీతో దాడి చేశారు. ఈ క్రమంలో
గ్లోబల్ టెర్రరిస్ట్, అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ భారీ రివార్డ్ ప్రకటించింది. దావూద్తో పాటు అతని ప్రధాన అనుచరుడు
కాంట్రవర్షియల్ ట్వీట్స్ చేస్తూ, అగ్ర తారలతో పాటు భారీ సినిమాలపై విమర్శలు చేస్తూ నెటిజన్లలో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు కమల్ రషీద్ ఖాన్ను పోలీసులు మంగళవారం
విశాఖపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రోడ్డుపై వెళుతున్న తన తల్లిని కామెంట్ చేసాడని ఓ యువకుడు వ్యక్తిని నడిరోడ్డుపై వెంటాడి బండరాయితో కొట్టి చంపాడు ఓ యువకుడు.
విశాఖ సాగర తీరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సముద్రంలో స్నానానికి వెళ్లి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి గల్లంతయ్యాడు. ఐదుగురు విద్యార్థులు స్నానానికి దిగగా స్నేహితుల కళ్లముందే
హరియాణాకు చెందిన బీజేపీ నాయకురాలు, టిక్టాక్ స్టార్ సోనాలీ ఫోగాట్(42) హత్య కేసులో కొత్త ట్విస్ట్ తాజాగా వెలుగుచూసింది. తొలుత గుండెపోటుతో సోనాలీ మరణించిందని చెప్పినా, ఆమె
జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలో భారత సైన్యానికి చిక్కిన పాకిస్థాన్ ఉగ్రవాది తబరక్ హుస్సేన్ నుంచి సంచలన విషయాలు వెలుగుచూశాయి. వివరాల్లోకి వెళితే.. జమ్ము కశ్మీర్ రాజౌరి వద్ద
*హైదరాబాద్లోని జీడిమెట్లలో భారీ పేలుడు *ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు.. *4ఫైరింజన్లతో మంటలార్పుతున్న సిబ్బంది హైదరాబాద్ సమీపంలోని మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం